Thursday, March 20, 2025
HomeTrending News

మహిళా బిల్లు కోసం పోరాడతాం – ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతామని కవిత తెలిపారు.  c బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష సాయంత్రం ముగిసింది. ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన కల్వకుంట్ల కవిత మోదీ...

గులాబీ దండు…. కెసిఆర్ ఎన్నికల కార్యాచరణ

బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం,...

సచివాలయం, అంబేద్కర్ విగ్రహానికి తుది మెరుగులు

తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్నతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం, డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం పరిశీలించారు. తొలుత...

SLBC Meeting: బ్యాంకర్లు మరింత సహకరించాలి: సిఎం విజ్ఞప్తి

సామాజిక – ఆర్థిక ప్రగతిలో విద్య, గృహ నిర్మాణం అత్యంత కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకర్లు మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

CBN Connect: భవిష్యత్ ప్రశార్ధకం: బాబు ఆవేదన

ఆర్ధిక సంస్కరణలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ సంస్కరణలతో పాటే సాంకేతికంగా పెనుమార్పులు సంభవించాయని, ఇంటర్నెట్ తో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిందని...

అగ్నిసాక్షిగా నరేష్-పవిత్ర వివాహం

కొంతకాలంగా సహజీవనంలో ఉన్న నటులు నరేష్- పవిత్ర అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వీరి వివాహం జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన 40 సెకన్ల వీడియో ను...

తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు, దర్శకేంద్రుడి కౌంటర్లు

RRR సినిమా యూనిట్ పై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. 'RRR టీం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్...

తక్కువ రేటుకే సర్వే రాళ్ళు: ఆ కథనం తప్పు

వైఎస్సార్ జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పథకం త్వరిత గతిన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతోనే  ఈ పథకానికి వాడుతున్న సర్వే రాళ్ళను రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నామని గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ విజి వెంకట్...

నాలుగు రోజులపాటు పవన్ టూర్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 11న మధ్యాహ్నం 2 గంటలకు పవన్ సారధ్యంలో బీసీ సంక్షేమంపై...

పాత పెన్షన్ విధానంపై కెసిఆర్ మీమాంస – రేవంత్ రెడ్డి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ ఓటర్లకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన రేవంత్...

Most Read