Thursday, March 20, 2025
HomeTrending News

సొంత జాగ ఉన్నవారికి గృహలక్ష్మి పథకం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాల పై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను...

కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్

మహబూబాబాద్ కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. 43 మంది విద్యార్థినీలకు అస్వస్థత. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. గత రాత్రి నుంచే విద్యార్ధులను అస్వస్థత...... పట్టింఛుకోని యాజమాన్యం..... విషయం బయటకు పొక్కకుండా డాక్టర్ల ను...

Cyclone : పశ్చిమ అమెరికాకు తుపాను హెచ్చరిక

ఇటీవల ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న అమెరికాను మరో తుఫాను తాకనున్నది. పశ్చిమ అమెరికాకు  గురువారం తుఫాను వచ్చే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి....

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్‌ క్యాంప్‌ నుంచి కోబ్రా 208 బెటాలియన్‌, ఎస్‌టీఎఫ్‌...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్టీసీ ‘టి-6’ టికెట్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్‌ ఆఫర్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న...

ప్రజల దృష్టి మరల్చెందుకే ఢిల్లీ పోరాటం – కిషన్ రెడ్డి

కల్వకుంట్ల కుటుంబం ప్రతినిధులు దశల వారీగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మేం నీతి మంతులం అని చెప్తున్నారని, తెలంగాణ సమాజం ఢిల్లీలో మద్యం వ్యాపారం చెయ్యమని...

ఈడీ కీలుబొమ్మ.. సిబిఐ తోలుబొమ్మ- మంత్రి కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మీద ఐటీ ఐటీ దాడులు జరిగాయని మంత్రి కేటిఆర్ గుర్తు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ ఇంటి...

అంబేద్కర్ విగ్రహ పనులపై సిఎం సమీక్ష

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో డా. బి.ఆర్. అంబేద్కర్‌ స్మృతివనం, అంబేద్కర్‌ 125అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 14న...

500 కిలో మీటర్లు పూర్తయిన లోకేష్ యాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 39వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అన్నయమ్మ జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి యాత్ర చేరుకుంది.  పాద‌యాత్ర 500 కి.మీ. పూర్తయింది. ప్రతి వంద కిలోమీటర్లకు...

ఎమ్మెల్సీ అభ్యర్ధులకు బి-ఫాం అందజేసిన సిఎం

ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బి–ఫారంలు అందజేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు...

Most Read