Tuesday, February 25, 2025
HomeTrending News

బాబును నమ్మితే చంద్రముఖిని నిద్రలేపడమే – సిఎం జగన్

మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు తమ నైజంగా,...

హామీల అమలుకు సిఎం మెడలు వంచుతా – కెసిఆర్

కాని పోనీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, సిఎం రేవంత్ రెడ్డి మేడలు వచ్చి హామీలు అమలు చేయించే బాధ్యత తనదని కెసిఆర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కెసిఆర్ మరోసారి...

హౌతీల బరితెగింపు… భారత నౌకపై దాడి

గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా యెమెన్‌ లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరో నౌకపై దాడి చేశారు. హౌతీలు...

9 హామీలతో వైసిపి మేనిఫెస్టో 2024

వై.ఎస్.ఆర్.సి.పి మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శనివారం విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో  2024 మేనిఫెస్టో విడుదల చేశారు. రెండు పేజీల మేనిఫెస్టోలో పాత పథకాలు కొనసాగింపు, పెంపుదల...

పెద్దపల్లిలో త్రిముఖ పోటీ

పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం SC రిజర్వుడ్ స్థానాల్లో ప్రముఖమైనది. కేంద్ర మాజీ మంత్రి గుడిసెల వెంకటస్వామి ఇక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచారు. ఆయన కుమారుడు వివేక్ వెంకటస్వామి 2009లో ఒకసారి...

తెలంగాణ గొంతుక గులాబీ జెండా – కేటిఆర్

ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు ... ఒక్క రంగు నిత్య వసంతమై గులాబీలను గుబాలింప జేసింది ... ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది ...భారత రాష్ట్ర సమితి పార్టీ...

రెండో దశ ప్రశాంతం.. త్రిపురలో అత్యధిక పోలింగ్

లోక్‌సభ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 13 రాష్ట్రాలలోని 88 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో దాదాపుగా 63.5శాతం ఓటింగ్‌ నమోదైంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6...

నేడు మ్యానిఫెస్టో: రేపటి నుంచి మలి విడత ప్రచారం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోను నేడు విడుదల చేయనుంది తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ...

గన్ పార్క్ వద్ద హరీష్ రావు.. సిఎం రేవంత్ ప్రతి సవాల్

కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్...

రెండో దశ లోక్ సభ ఎన్నికల బరిలో అగ్రనేతలు

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో దశలో 13 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.  89 నియోజకవర్గాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాహుల్ గాంధి, లోక్ సభ స్పీకర్ ఓం...

Most Read