Thursday, May 1, 2025
HomeTrending News

ఆర్టిసి ఉద్యోగులకు పిఆర్ సి.. సిఎం గ్రీన్ సిగ్నల్

టిఎస్ఆర్టిసి సంస్థ ఉద్యోగులకు నిన్న బస్ భవన్ సాక్షిగా 100 కోట్ల పెండింగ్ బకాయిలు మరియు దీపావళి పండగ సందర్భంగా అడ్వాన్సులు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...

అది ముమ్మాటికీ రాజకీయ యాత్ర: అంబటి

అమరావతి రైతుల పాదయాత్రకు ఇది తాత్కాలిక విరామం కాదని, శాశ్వత విరామం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అమరావతి నుంచి అరసవిల్లి వెళ్ళాల్సిన ఈ యాత్ర నేరుగా...

ప్రజలను మభ్యపెడుతున్న టిఆర్ఎస్, బీజేపీ – ఉత్తమ్

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఎనగండ్ల తండా,...

చేనేత సమస్యలపై ప్రధానికి.. కేటీఆర్ పోస్ట్ కార్డ్

చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డు రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన...

జియో 5జీ సేవల విస్తరణ

దిగ్గజ టెలికం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. 5జీ సేవలను విస్తరించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ...

రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బిజెపిల పాట్లు: జగదీష్ రెడ్డి

ప్రధాని మోదీ పై ప్రజల్లో ఉన్న క్రేజ్ పూర్తిగా తగ్గి పోవడంతో బిజెపి,కుయుక్తులు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.ఆ భయం తోటే జాతీయ...

బ్రిటన్ ప్రధాని రేసులో మళ్ళీ బోరిస్ జాన్సన్

లిజ్​ ట్రస్​ అనూహ్య రాజీనామాతో బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక మళ్లీ ప్రధాని రేసు మొదలైంది. తదుపరి ప్రధాని రేసులో ఉన్నట్టు రిషి సునక్​ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు...

కెసిఆర్.. మెగా కృష్ణారెడ్డి తోడుదొంగలు: వైఎస్ షర్మిల

మెగా కృష్ణారెడ్డి కి రేవంత్ రెడ్డి,బండి సంజయ్ జీతగాళ్ళని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. కేసీఅర్ మెగా కృష్ణా రెడ్డి తోడు దొంగలన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కాం...

తెలంగాణకు భారత్ జోడో యాత్ర

దేశంలోొ బీజేపీ విద్వేష, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జాతి సమైక్యత కోసం రాహుల్ చేస్తున్న కవాతు తెలంగాణలో కాలు పెట్టబోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో...

పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన మూడు పెళ్ళిళ్ళ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో...

Most Read