Saturday, May 3, 2025
HomeTrending News

మునుగోడులో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్

మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం దేవర భీమనపల్లికి చెందిన దళితబిడ్డ జిల్లా రామలింగం కు కేసీఆర్ అన్నా, టీఆర్ఎస్ అన్నా ప్రాణం. ఎన్నిక ఏది వచ్చినా తను ఓటు వేసేది టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్...

నేడు అవనిగడ్డలో సిఎం పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు.  22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించడంతో  ముఖ్యమంత్రి చేతుల మీదుగా...

మాజీ ఎమ్మెల్యే జగపతి రావు మృతి

డైనమిక్ లీడర్ గా వెలుగొందిన కరీంనగర్ మాజీ ఎంఎల్ఏ వెలిచాల జగపతి రావు (87) బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. జగపతి రావు రాజకీయ నాయకుడే  కాకుండా కవి కూడా. వివిధ...

మీరు, నేను కలిసి పనిచేస్తేనే విజయం: జగన్ దిశానిర్దేశం

రాష్ట్రంలో మరో 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, ఇకపై మనం వేసే ప్రతి అడుగూ ఎన్నికలదిశగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్దంకి...

‘ఎస్టీల్లో వాల్మీకి’ లపై ప్రభుత్వం కమిషన్

వాల్మీకి/బోయ, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ విషయంలో నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ తో ఏక సభ్య కమిషన్‌...

తెలంగాణలో బెంగాల్ ప్రయోగం..రేవంత్ సంచలన ఆరోపణలు

మునుగోడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి, పశ్చిమ బెంగాల్ తరహా ప్రయోగం చేయాలని బీజేపీ – టీఆర్ఎస్ కలిసికట్టుగా కుట్ర పన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు....

హిందువులపై ఎందుకు అంత కక్ష: VHP

తెలంగాణ రాష్ట్రంలో హిందువులపై రోజురోజుకు వివక్ష పెరిగిపోతుందని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. ఈ నెల 16వ తేదీన నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలలో హిందూ మహిళలను ఘోరంగా అవమానించారని VHP నేతలు...

అంగన్ వాడీల రూపు రేఖలు మారాలి: సిఎం ఆదేశం

Anganwadi Supervisor Posts : అంగన్‌వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలని,  ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర...

మావోల కదలికలపై డిజిపి సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం- ములుగు - మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో ఈ రోజు డిజిపి మహేందర్ రెడ్డి , ఇంటిలిజెన్సీ ఐజి ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మావోయిస్టులు...

గాంధీలకు విశ్వాసపాత్రుడు..ఖర్గే

దళిత వర్గానికి చెందిన 80 ఏళ్ల మల్లిఖార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు....

Most Read