భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం...
శ్రీలంక సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి... కొత్త అధ్యక్షుడు వచ్చాక నిరసనలకు చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆర్మీని రంగంలోకి దింపాడు. ఆందోళనకారులను రాజధాని నగరం...
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్కు తరలించినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వ్యక్తి జులై...
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు 16 వేలు దాటిన నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనను భారత కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఢిల్లీలోనూ...
ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో...
వై. గోవిందన్! తమిళనాడులోని పుదుక్కోట్టయ్ జిల్లాలో రాయవరంలో 1912 జూన్ 12 న జన్మించిన ఈయన చదివింది ఎనిమిదో తరగతి వరకే. బర్మాలో ఓ టేకు చెట్టు పరిశ్రమలోనూ, చెట్టినాడు బ్యాంకులోనూ పని...
రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్లో చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారికి అందిన, అందుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా...
పెరిగిన పట్టణ ప్రజల అవసరాలకు తగినట్లుగా భవిష్యత్ అవసరాలకు దృష్టిలో ఉంచుకొని ఆహ్లదకర వాతావరణంతో పర్యావరణ హితం కల్గించేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్దికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ...
పాకిస్థాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా హమ్జా షాబాజ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నల్లటి శేర్వాని ధరించిన హమ్జా షాబాజ్ తో గవర్నర్ బలిఘుర్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇస్లామాబాద్ పంజాబ్...