Thursday, March 20, 2025
HomeTrending News

మ‌తం పేరిట చిచ్చు పెడితే అణ‌చివేస్తాం : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మ‌తం పేరిట ఎవ‌రైనా చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం. కులం,...

అన్నీ సర్దుకుంటాయి : సురేష్

చంద్రబాబులో అభద్రతా భావం పెరిగిందని, అందుకే మంత్రివర్గ కూర్పుపై కూడా విమర్శలు చేసే స్థాయికి దిగజారారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా...

సోనియాతో పీకే భేటి…నాలుగు రోజుల్లో మూడోసారి

Mehabooba Mufti : జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఢిల్లీలో సుమారు గంట సేపు సమావేశమైన నేతలు దేశంలో రాజకీయ...

అటవీ కళాశాలతో సెంచురియన్ ఒప్పందం

అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంచేందుకు వీలుగా ఫారెస్ట్ కాలేజీ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (FCRI), సెంచురియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ...

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి: సిఎం ఆదేశం

alternative plan: కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాల విషయంలో వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేసుల పరిష్కారం ఆలస్యమయ్యే...

విద్యుత్ కొరత త్వరలో అధిగమిస్తాం: పెద్దిరెడ్డి

shortly overcome: రాష్ట్రంలో మరో  రెండు థర్మల్ కేంద్రాల నుంచి అదనంగా 1600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం...

ఐడి లిక్కర్ రహిత రాష్ట్రంగా ఏపీ: నారాయణస్వామి

We will control: రాష్ట్రాన్ని ఐడి లిక్కర్ రహితంగా తీర్చిదిద్దుతామని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) కె.నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఈ  లిక్కర్ క్యాన్సర్ మాదిరిగా వ్యాపిస్తోందని, గత మూడేళ్లలో...

మంత్రుల విమర్శలు అర్థరహితం – గవర్నర్

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తానూ రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని గవర్నర్ తమిళ్ సై అసహనం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అర్థరహితంగా విమర్శిస్తున్నారన్నారు. ఢిల్లీ లో ఈ రోజు ఓ కేంద్రమంత్రి కుమారుడి...

ధాన్యం కొనుగోలుకు ఆంక్షలు వద్దు జీవన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి,58 ఏళ్ళకే వృద్దాప్య...

రేపు విశాఖకు సిఎం జగన్

CM to Visakha: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మంగళవారం (ఏప్రిల్ 19) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో బస చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో...

Most Read