Saturday, March 15, 2025
HomeTrending News

నగరిని శ్రీ బాలాజీలో చేర్చాలి: రోజా వినతి

New Districts-Nagari: నగరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండల, మున్సిపల్ సమావేశాల్లో తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. నగరిలో...

గ్వాటెమాలాలో భూకంపం

Earthquake Guatemala :గ్వాటెమాలా దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప లేఖినిపై దాని తీవ్రత 6.1 గా నమోదైంది.  రాజధాని గ్వాటెమాలా నగరానికి నైరుతీ దిశలో వంద కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని...

నిరుద్యోగులు చనిపోతుంటే జన్మదిన వేడుకలా?

Revanth Reddy Police Complaint :  అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులు తను చేసిన...

అమృత్ సర్ లో కాంగ్రెస్ కు షాక్

ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకొని పోలింగ్ దగ్గర పడుతున్న వేళ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తలిగింది. అమృత్ సర్ మేయర్ కరం జిత్ సింగ్ రింటు ఈ రోజు అమ్...

వ్యవసాయంలో తెలంగాణ ఆదర్శం

గడచిన ఏడేళ్లలో  తెలంగాణలో ప్రాథమిక రంగం (వ్యవసాయం) సగటు వృద్ది రేటు 15.8 శాతంగా నమోదయిందని, ఇది జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కన్నా చాలా ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి...

దేశానికి అభివృద్ధి నమూన తెలంగాణ

Development Model For The Country Is Telangana : పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్‌ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు....

హోదా అడ్డుకుంటున్నది ఆయనే: మార్గాని భరత్

He is the reason: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను బిజెపికి చెందిన రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. అయన వల్లే కేంద్ర...

‘ఖేడ్’ దశ మారుతోంది : హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం హయాంలో నారాయణ ఖేడ్ దశదిశ మారుతున్నదని ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో వెనుకబడిన ప్రాంతంగా పేరున్న నారాయణ ఖేడ్ ..టీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నేడు...

అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలి – కాంగ్రెస్

Assam Cm : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను వెంటనే సిఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికమని మాజీ మంత్రి,కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్...

చైనా కంపెనీలపై దాడులు

మయన్మార్ లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. మాండలే ప్రాంతంలోని నతోగ్యి పట్టణంలో చైనా కు చెందిన ఆయిల్ కంపెనీ గ్యాస్ పైప్ లైన్ ను సైనిక వ్యతిరేక వర్గాలు...

Most Read