Tuesday, February 25, 2025
HomeTrending News

ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లు

పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన...

సమాఖ్య స్పూర్తికి విరుద్ధం : మేకపాటి

కేంద్రం తీసుకొచ్చిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020లో కొన్ని అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్...

ఢిల్లీ సహకారం లేదు : శ్రీనివాసగౌడ్

Telangana Minister Srinivas Gowda :  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో సాంస్కృతిక వైభవం కోసం కృషి చేస్తున్నామని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కేంద్రానికి అత్యధిక పన్నులను...

పివి శతజయంతి ముగింపు వేడుకలు

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈ నెల 28 వ తేదిన జరిగే మాజి ప్రధానమంత్రి  పి.వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు  వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి...

ఓయు విద్యార్థులతో కొండ విశ్వేశ్వర్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో భేటీ అయిన మాజీ MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు,  భవిష్యత్ రాజకీయల పై విద్యార్థి నాయకులతో చర్చిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్...

సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు.. కేటీఆర్

అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని...

సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ

పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఈ రోజు సూరత్ కోర్టులో హాజరయ్యారు. రాహుల్ తన వ్యాఖ్యలపై కోర్టుకు వివరణ ఇచ్చారు.  2019 ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోడీ...

సమగ్ర అఫిడవిట్ : సుప్రీం సూచన

రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే బోర్డుల పరీక్షలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన అధ్యయనం, ఏర్పాట్లు లేకుండా పరీక్షలకు...

సీమ ‘లిఫ్ట్’ ఆపండి: కేఆర్ఎంబి సూచన

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి హరికేష్ మీనా ఏపి నీటిపారుదల కార్యదర్శికి లేఖ రాశారు....

చరిత్ర సృష్టించిన న్యూ జిలాండ్

న్యూజిలాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఛాంపియన్ హోదాను సగర్వంగా సంపాదించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ లో ఇండియాపై ఘన విజయం సాధించి ఐసిసి నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్స్ టైటిల్...

Most Read