Wednesday, April 2, 2025
HomeTrending News

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి...

అసెంబ్లీ వేదికగా ఆదివాసీలకు అవమానం – వైఎస్ షర్మిల

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆదివాసీలకు అవమానం జరిగిందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఎనిమిదిన్నర ఏళ్లు అయినా ఒక్క ఎకరాకు పోడు పట్టా...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవ అరెస్ట్

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  వై ఎస్ ఆర్ సి...

మార్చి 20న పార్లమెంట్‌ ముందు మహా పంచాయత్‌

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మోసం చేసిందని రైతాంగం రగిలిపోతోంది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై...

సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

రాష్ట్రంలో.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైద్రాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17...

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 14169 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదు,గత సంవత్సరం ఇదే రోజు గరిష్ట డిమాండ్ 11876 మెగా వాట్లు మాత్రమే వినియోగం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక...

సిసోడియా పనితీరు భేష్: గవర్నర్

ఆర్పీ సిసోడియా అత్యంత సమర్థుడైన అధికారిగా రాజ్ భవన్ లో విధులు నిర్వర్తించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ప్రతి అంశం పట్ల లోతైన అవగాహనతో రాజ్ భవన్ కార్యకలాపాలు సజావుగా...

ములుగు అటవీ కళాశాలలో పీహెచ్ డీ

హైదరాబాద్ శివారు ములుగులో నెలకొల్పిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్ డీ(Ph.D) కార్యక్రమం మొదలైంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ...

సిఎంకు శ్రీకాళహస్తి ఆహ్వానం

మహా శివరాత్రి సందర్భంగా  ప్రతియేటా నిర్వహించే శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.  తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం...

ప్రథమం నుంచి అథమానికి విద్యా రంగం: యనమల  

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, ప్రథమ స్థాయిలో ఉండాల్సిన దానిని అథమ స్థాయికి తీసుకువచ్చారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోయినట్లు...

Most Read