Tuesday, March 4, 2025
HomeTrending News

బాబువి ఎబ్బెట్టు రాజకీయాలు: పేర్ని విమర్శ

చంద్రబాబు హయాంలో తిరుపతిలో నాటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాళ్ళ దాడి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ ఏమయ్యిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు....

అధికారం దక్కదనే దుగ్ధతోనే… : సిఎం జగన్

అధికారం దక్కలేదని, ఇకపై దక్కదన్న దుగ్ధతో కొందరు విపక్ష నేతలు తనను నీచమైన, దారుణమైన, అసభ్య పదజాలంతో దూషించే స్థితికి చేరుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు....

భాషపై చర్చిద్దామా?: చంద్రబాబు

పట్టాభి మాట్లాడిన భాష తప్పయితే ముఖ్యమంత్రి, మంత్రులు వాడిన భాష ఏంటని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీ బూతుల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉపయొగిన్చిఅన భాష మీద;  టిడిపి...

షియాలను వదలం ఐఎస్ హెచ్చరిక

షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులని, వాళ్ళు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనలో హెచ్చరించింది. బాగ్దాద్ నుంచి ఖొరసాన్ వరకు ప్రతి చోట షియా ముస్లింలపై...

పర్వాతారోహకుల బృందం గల్లంతు

ఉత్తరఖండ్ లో పర్వతారోహణకు వెళ్ళిన బృందం తప్పిపోయింది. 11 మందితో కూడిన పర్వతారోహకుల బృందం  లంఖగా పాస్ వద్ద తప్పిపోయినట్టు ఉత్తరఖండ్ డిజిపి అశోక్ కుమార్ డెహ్రాడున్ లో వెల్లడించారు. లంఖగా కనుమ...

యాదాద్రి విమాన గోపురానికి విరాళాల వెల్లువ

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించామని, 125 కిలోల బంగారం అవసరమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ కార్యం కోసం అందరూ...

గంజాయిపై ఉక్కుపాదం మోపాలి – కెసిఆర్

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో...

తాలిబాన్ల కోసం రష్యా మంత్రాంగం  

ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబన్లను ప్రపంచ దేశాలతో కలిపేందుకు రష్యా తన వంతు కృషి చేస్తోంది. బుధవారం మాస్కో లో రష్యా నిర్వహించిన మాస్కో ఫార్మాట్ డైలాగ్ సమావేశంలో పాకిస్తాన్, చైనా, ఇరాన్, అఘనిస్తాన్...

ఇదే రియాక్షన్ ఉంటుంది: సజ్జల హెచ్చరిక

సిఎం జగన్ పై టిడిపి నేత పట్టాభి నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా చంద్రబాబు చేయించినవేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన సంఘటనలకు...

చంద్రబాబు ప్రభుత్వ ఉగ్రవాద దీక్ష

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. నిన్న టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా ‘ప్రభుత్వ ఉగ్రవాద’దీక్ష పేరుతో నిరసన...

Most Read