Wednesday, March 5, 2025
HomeTrending News

ఆంక్షలు సడలించిన సింగపూర్

ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై సింగపూర్ ఆంక్షలు సడలించింది. ఇప్పటివరకు భారత్ నుంచి వెళ్ళే ప్రయాణికులు లేదా సింగపూర్ మీదుగా ఇతర దేశాలకు వెళ్ళే వారిపై సింగపూర్ కఠినమైన షరతులు పెట్టింది. కరోనా...

ఆర్టికల్ 370 రద్దుతో అందరికి అధికారం…

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో మార్పు వస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గతంలో కొన్ని కుటుంబాలు మాత్రమే అధికారం అనుభవించి...

ఢిల్లీలో జాగ్రత్త: కన్నబాబు సూచన

ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు, టిడిపి నేతలు అక్కడి నేతలను బాగున్నారా అనడానికి బదులు బోషడీకే అని పిలిస్తే చెప్పు తీసుకొని కొడతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. నిరసన...

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నతాధికారి ప్రసవం

ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న పురిటి నొప్పులతో సాధారణ మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ...

సిద్దిపేటలో నీ సంగతి తేలుస్తా…

తెలంగాణలో దుర్మార్గం చెల్లదని, ఈరోజు మీరు నన్ను సింగాపూర్ లో అడ్డుకోవచ్చు కానీ, మేము తలుచుకుంటే ఎక్కడా అడుగుపెట్టలేరని ఈటెల రాజేందర్ విమర్శించారు. నా మీటింగ్ కు రావొద్దని బెదిరిస్తున్నారు.. తెలంగాణ నీ...

ఉత్తర కశ్మీర్ ను కప్పేసిన మంచు

జమ్మూ కశ్మీర్లోని ఉత్తర ప్రాంతాల్లో ఈ ఏడాది మొదటిసారిగా మంచు వర్షం ప్రారంభం అయింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రం బారాముల్లా జిల్లా గుల్ మార్గ్ ను మంచు దుప్పటి కప్పేసింది. భూలోక స్వర్గంగా...

గన్నవరంలో పోటీ చేద్దాం: వంశీ సవాల్

గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, లోకేష్ ను పోటీ చేయించి గెలిపించాలని  వల్లభనేని వంశీ సవాల్ విసిరారు.  చంద్రబాబు నిరసన దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై వంశీ...

కేశినేని అలక వీడారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నగర నేతల తీరుతో మనస్తాపం చెంది రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన నిర్ణయం మార్చుకున్నట్లు కనబడుతోంది....

పోరాడదాం…కలిసిరండి: బాబు పిలుపు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును సిబిఐకి అప్పగించాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని,...

రెండేళ్ళు ఆగండి, అధికారం మనదే: లోకేష్

రాష్ట్రంలో రెండేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, కానీ గంజాయి పరిశ్రమ మాత్రం రాష్ట్రమంతా విస్తరించిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు...

Most Read