Crop Insurance: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన...
KCR-Undavalli: తెలంగాణా సిఎం కేసిఆర్ తో జరిగిన సమావేశంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. నిన్న ప్రగతి భవన్ లో...
Cancer treatment: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ పరీక్షలు, నిర్ధారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను...
బుద్ధ పూర్ణిమ సందర్భంగా మంగోలియాకు నాలుగు పవిత్ర అవశేషాలను తీసుకెళ్ళిన భారత బృందం ఉలాన్ బటార్ చేరుకుంది. భారత బృందానికి ఉలాన్ బటార్ లో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కిరెన్...
కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే భయంతోనే సోనియాగాంధి, రాహుల్ గాంధీ లకు ప్రధాని నరేంద్ర మోడీ నోటీసులు పంపారని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు...
Opne for Debate: సిఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇళ్ళ నిర్మాణం పథకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసిస్తే, దాన్ని సహించలేక నేడు ఓ దినపత్రికలో ఈ పథపై ఓ అసత్య కథనాన్ని ప్రచురించారని ...
కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు....
Interaction: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మోదాపల్లి ప్రాంతంలో గిరిజన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న...
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా)
నైరుతి ఋతుపవనముల...
Answer this: అనంతపురం జిల్లాకు ప్రాణాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టు కింద చేపట్టబోయే కాల్వలకు సంబంధించి ఈ మూడేళ్ళలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు....