జీవో నెం.1 పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజా పిటిషన్లపై రేపు కూడా వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ విషయమై ఇరు పక్షాల తరఫున […]
GO No.1
జీవో నంబర్ 1: హైకోర్టు తీర్పుపై స్టే కు సుప్రీం నో
జీవో నంబర్ 1పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. జాతీయ, రాష్ట్ర, పంచాయతీరాజ్ రోడ్లపై బహిరంగసభలు, రోడ్ షో లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర […]
పెద్దిరెడ్డిని వదలను : చంద్రబాబు
సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎక్కువ మోటార్లు ఉన్న జిల్లాలుగా కరీంనగర్, చిత్తూరు జిల్లాలు ఉండేవని… అలాంటి చిత్తూరు జిల్లాలో పుట్టిన మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు రాష్ట్రానికే భారమయ్యాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు […]
23వ తేదీ వరకూ జీవో నం.1 సస్పెన్షన్
జీవో నంబర్ 1 ను ఈనెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ తీర్పు చెప్పింది. ప్రజల భావ ప్రకటనా స్వేఛ్చను, ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. తదుపరి విచారణ […]
ప్రజల భద్రత కోసమే జీవో 1: లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్
కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చామని ఆంధ్ర ప్రదేశ్ రవిశంకర్ స్పష్టం చేశారు. దీని ప్రకారం సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని, […]
అరాచక పాలనపై సంయుక్త పోరాటం: బాబు, పవన్
కుప్పంలో జరిగిన సంఘటన వైసీపీ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కుప్పంలో తన పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేసిన అరాచకాలపై సంఘీభావం తెలియజేయడానికే పవన్ నేడు వచ్చారని […]
కందుకూరు, గుంటూరు ఘటనలపై న్యాయ విచారణ
కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై జ్యూడిషియల్ ఎంక్వైరికి ఆదేశించింది. నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత నెల డిసెంబర్ […]
ఆ పార్టీతో మాకేం సంబంధం: బొత్స
జీవో నంబర్ వన్ లో అసలు ఏమి ఉందో తెలుసుకోవాలని… రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు ఎక్కడా లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ స్పష్టం చేశారు. రోడ్లపై […]
కందుకూరు ఘటన వల్లే ఈ జీవో: సజ్జల
తన సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారని చెబుతున్న చంద్రబాబు రోడ్లపై ఎందుకు సభలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక […]
రోడ్డుపై బైఠాయించిన బాబు
కుప్పంలో వరుసగా మూడో రోజు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గుడిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జరుగుతున్న సంఘటనలు, పోలీసుల వ్యవహారశైలిపై డిజిపికి […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com