Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నెలాఖరులోపు గృహ సారథుల నియాకమం: సజ్జల

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు....

రెండు నెలల్లో విశాఖకు రాజధాని: అమర్నాథ్

రెండునెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ నగరం పరిపాలన రాజధాని కాబోతోందని ఐటీ మంత్రి గుడివాడన అమర్నాథ్‌ తెలిపారు. వైజాగ్ సిటీని ఐటీ హబ్ గా చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం అన్నారాయన. విశాఖలో...

ప్రజలు వారిని నమ్మరు: కారుమూరి

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తమ ఓటు బ్యాంక్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు.  పారదర్శకంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని...

రామచంద్రయాదవ్ కు కేంద్ర భద్రత

బిజెపి నేత, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన B. రామచంద్రయాదవ్ కు Y ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక భద్రతా సిబ్బంది పుంగనూరుకు చేరుకుంది.  ప్రభుత్వ...

ఆ వీడియోపై విచారణ జరిపిస్తాం: వైవీ

శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్ కెమెతో చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సమగ్ర విచారణ జరిపిస్తామని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.  ఈ వీడియో హైదరాబాద్ నుంచి అప్...

కేంద్ర నిధులతోనే విశాఖ అభివృద్ధి: సోము

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి పీవీఎన్ మాధవ్ ను మరోసారి గెలిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.  మాధవ్ కు మద్దతుగా  నేడు విశాఖపట్నం నార్త్...

అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లపై సిఎం సమీక్ష

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని, అత్యంత నాణ్యతతో,...

చిరుధాన్యాల వినియోగం పెర‌గాలి: కోల‌గ‌ట్ల

మ‌న ఆరోగ్యం కోసం ఆహారంలో చిరుధాన్యాల వినియోగాన్నిపెంచాల‌ని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి, త‌ద్వారా పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న‌...

జీవో నంబర్ 1: హైకోర్టు తీర్పుపై స్టే కు సుప్రీం నో

జీవో నంబర్ 1పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.  జాతీయ, రాష్ట్ర, పంచాయతీరాజ్ రోడ్లపై బహిరంగసభలు, రోడ్ షో లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ...

సిఎంను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్‌ సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...

Most Read