Monday, September 23, 2024
Homeజాతీయం

ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం

Ins Vikrant : భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చచేసే ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రారంభించారు. కేరళలోని కొచ్చి షిప్...

తమిళనాడులో భారీ వర్షాలు

ఎడ‌తెర‌పి లేకుండా పడుతున్న భారీ వ‌ర్షాల‌తో త‌మిళ‌నాడు అత‌లాకుత‌లం అవుతోంది. ధ‌ర్మ‌పురి, సేలం, ఈరోడ్, కృష్ణ‌గిరి జిల్లాల్లో  కుంభవృష్టి ధాటికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. ధ‌ర్మ‌పురి -బెంగ‌ళూరు హైవేపై భారీగా వ‌ర‌ద నీరు చేరటంతో...

సోనియాగాంధీ తల్లి ఇటలీలో మృతి

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఆగస్టు 27న ఇటలీలోని తన నివాసంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. మంగళవారం పౌలా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్...

గల్వాన్ అమరులకు బాసటగా తెలంగాణ

గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి...

దేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్ – నితీష్ కుమార్

ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ గారు ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్...

పాట్నా చేరుకున్న సిఎం కెసిఆర్

కొద్దిసేపటి క్రితం పాట్నా చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ...  జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికిన బీహార్...

భారత ఆర్థిక వృద్ధికి అదే పెద్ద ముప్పు

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే భారతదేశ ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ప్రధాన ముప్పని ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ తెలిపారు. ముఖ్యంగా ఉద్రిక్తతలు ఆసియాకు విస్తరిస్తే పరిస్థితులు...

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు మంచిదే – శశి థరూర్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించటం శుభపరిణామం అని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని నిరాకరించటం నిరాశగా ఉన్నా... అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించటం...

కేజ్రివాల్ విశ్వాస పరీక్షపై వోటింగ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఆ తర్వాత వోటింగ్ రేపు(మంగళవారం) నిర్వహిస్తారు. బలపరీక్ష ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ...

దీపావళికి జియో 5G

దీపావళికి 5G అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబాని ఈ రోజు ప్రకటించారు. మొదటగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా నగరాలతో పాటు మరి కొన్ని నగరాల్లో లాంచ్ చేస్తామని వెల్లడించారు....

Most Read