Thursday, September 26, 2024
Homeతెలంగాణ

మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది...

టీఆర్ఎస్, బిజెపిల అరాచకాలు – కాంగ్రెస్ విమర్శ

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ధనస్వామ్యానికి తెరలేపిన బిజెపి, టీఆర్ఎస్ పార్టీలను ఎన్నికల కమిషన్ తక్షణమే కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు....

చేనేతపై పన్నువేసిన తొలి ప్రధాని – కేటిఆర్ ధ్వజం

దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత మరియు టెక్స్టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ ?

హైదరాబాద్ సేఫ్ జోన్.. చాలా సురక్షితమైన ప్రాంతం..! ఇది ప్రజలకు అనుకుంటే తప్పులో కాలేసినట్టే..! హైదరాబాద్ అనేది నేరగాళ్లకు... ఉగ్రవాదులకు... దేశ వ్యతిరేకులకు స్థావరం.! దేశంలో ఎక్కడైనా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడి...

మునుగోడుతో కేసీఆర్ కు గుణపాఠం – ఈటల హెచ్చరిక

ధీరుడు బాజప్త కొట్లాడతారని దొంగలు చాటుగా దెబ్బ కొడతారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజానీకం నన్ను గెలిపించినందుకు, రఘునందన్ ను డబ్బాకలో గెలిపించినందుకు బాధ పడుతున్నారట...మూర్కుల్లారా(తెరాస ను ఉద్దేశిస్తూ)...

టీఆర్‌ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్న టీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తలిగింది. టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. పార్టీ ప్రాథమిక...

హైదరాబాద్ కు గ్రీన్ సిటి అవార్డు…సిఎం హర్షం

హైదరబాద్ నగరానికి ప్రతిష్టాత్మక "ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌'' (AIPH) అవార్డులు దక్కడంపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ " గ్రీన్ సిటీ అవార్డు - 2022'...

కేంద్రానికి ప్రజలపై కనికరం లేదు – కేటిఆర్

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడబిడ్డలపై మోపిన 42 వేల కోట్ల రూపాయలకు పైగా గ్యాస్ సిలిండర్ భారానికి తగిన పరిహారం చెల్లించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి...

మునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టు

మునుగోడు ఓటర్ల జాబితాపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో 12 వేల మంది కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత...

హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు

హైదరాబాదులో ఆదాయపన్ను శాఖ మరోసారి దాడులు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాల్లోనూ, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, దిల్ సుఖ్...

Most Read