Thursday, February 20, 2025
HomeTrending News

సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా వికీమీడియా సమ్మిట్

హైదరాబాద్ లో నిర్వహించిన వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్-2024 విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 3 నుండి 5 వరకు మూడు రోజులపాటు జరిగిన ఈ సమ్మిట్ లో దేశం నలుమూలల నుండి వికీమీడియా ప్రాజెక్ట్‌ల...

శత్రువులతో ఇజ్రాయెల్ బహుముఖ యుద్ధం

యూదు దేశం ఇజ్రాయెల్‌ 1948లో ఒక దేశంగా ఏర్పడిన నాటి నుంచి శత్రు దేశాల నుంచి నిరంతరం దాడులు ఎదుర్కుంటూనే ప్రతి దాడులు చేస్తోంది. అరబ్ దేశాలన్నింటిని ఎదుర్కొని సాంకేతికంగా, ఆర్థికంగా అత్యున్నత...

హిజ్బోల్లా అధినేత న‌స్ర‌ల్లా మృతి

హిజ్‌బొల్లాను తుదముట్టించడమే ధ్యేయంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. హిజ్‌బొల్లా అధినేత హ‌స్సన్ న‌స్రల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దాడుల్లో హిజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం శనివారం...

నిరాశపరిచిన జాన్వీ కపూర్! 

'దేవర' సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదింపుతూ నిన్న ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం...

కల్తీ నెయ్యి కట్టు కథ: లడ్డూ వివాదంపై జగన్

చంద్రబాబు కేవలం డైవర్షన్  పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిపై తాము పోరాడుతుంటే దాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజజమెత్తారు. దేవుళ్ళను కూడా...

నెయ్యిలో కల్తీ వాస్తవమే: టీటీడీ ఈఓ

తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. తాజా వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. 'నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు....

శ్రీవారి లడ్డూ చుట్టూ రాజకీయాలు

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతున్నాయి. గత పాలకుకు తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారని, స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసి ఆందోళన...

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవనం ఆసక్తికరం

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకరు. నిజాం రాష్ట్రాన్నిమొత్తం ఏడుగురు నిజాంలు పాలించినప్పటికీ చివరి నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవితం మొత్తం...

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి సింగ్

ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆమె పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఐదున్నర...

తెలంగాణ విముక్తి… మరి రాజ్ ప్రముఖ్ ఎలా వచ్చింది?

నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసమే ఆపరేషన్ పోలో పేరిట జరిగిన సైనిక చర్య జరిగినట్టయితే నిజాంను భారత ప్రభుత్వమే రాజ్ ప్రముఖ్ గా ఎందుకు నియమించింది? 1952 లో బూర్గుల...

Most Read