ఎన్నికలకు ముందు పథకాలు ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత వాటిని ఎగ్గొట్టడం సిఎం కేసియార్ కు అలవాటని పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ఒక్కొక్క...
రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేస్తే తప్ప...
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటియార్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నేడు...
పశ్చిమబెంగాల్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సిబిఐ విచారణకు కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో మార్చి,...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుజ్జగించారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని...
రాజకీయ కోణంతో, స్వార్ధంతోనే కొన్ని రాజకీయ పార్టీలు, కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన కొన్ని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య...
కరోనా లాంటి క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు కాబట్టే జాతి యావత్తు గుండెల మీద చేయి వేసుకొని నిద్ర పోగలుగుతున్నారని కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్...
సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళము భూమికి సాగునీరు అందించేలా కృషి చేద్దామని జిల్లా అధికార యంత్రాంగానికి, సాగునీటి శాఖ అధికారులకు మంత్రి కే. తారకరామారావు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు...
Watch- Voice of the People సంస్థ దళిత బంధు స్కీమ్ పై దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు. ఈ వాజ్యాన్ని సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ భార్గవ్...
ఖతార్ నుంచి కాబుల్ కు పయనమైన తాలిబన్ రాజకీయ వ్యూహకర్త ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్. కొంతకాలంగా ఖతార్ లో తలదాచుకుంటున్న తాలిబన్ రాజకీయ, సైనిక వ్యూహకర్త ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్....