Thursday, February 27, 2025
HomeTrending News

కొత్త పోకడలపై దృష్టి పెట్టాలి : వాసిరెడ్డి పద్మ

మహిళల అక్రమ రవాణా, లైంగిక అణచివేతలో అక్రమార్కులు ఆధునిక పద్దతులను ఉపయోగిస్తున్నారని, వీటిపై దర్యాప్తు సంస్థలు సమగ్ర దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ‘మహిళల...

తాలిబన్లు దేశభక్తులు – ఎస్పి ఎంపి

ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలపై సమాజ్ వాది పార్టీ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్ నుంచి లోక్ సభ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫీకుర్ రెహమాన్ బర్క్ తాలిబాన్ల పోరాటాన్ని స్వాతంత్రోద్యమంతో పోల్చారు....

ఆఫ్ఘన్లో భారత ఎంబసీ మూసివేత

ఆఫ్ఘనిస్థాన్లో భారత రాయబార కార్యాలయం మూసివేత. రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ. రాయబార కార్యాలయంలోని సిబ్బందిని ఖాళీ చేయించి, భారత రాయబారి సిబ్బందిని అధికారులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు....

సుంకం పెంపు రైతులకు భారం

ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు  లేఖ రాసిన రాష్ట్ర...

శ్రీవారిని దర్శించుకున్న ఓం బిర్లా

తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్​కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర...

వ్యక్తిగత దూషణ మానుకో లోకేష్: అవంతి

గుంటూరులో  బి.టెక్.  విద్యార్ధిని రమ్య  కత్తిపోట్లకు గురై మరణిస్తే ఆ సంఘటనను కూడా టిడిపి నేత లోకేష్ రాజకీయం చేయడం నీచమని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి...

బ్రోకర్లు,జోకర్లే విమర్శిస్తున్నారు

రాష్ట్రంలో కెసిఆర్ మీద మాట్లాడే వాళ్ళు మూడు కేటగిరిల వాళ్ళు బ్రోకర్లు ,జోకర్లు ,లోఫర్లు అని పీయూసీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. బ్రోకర్ రేవంత్ రెడ్డి ,జోకర్ బండి...

బతికి ఉంటే బలుసాకయినా తినవచ్చు

If  You Want To Survive You Have To Fly :  ఎగిరిపోవాలి… ఎలాగైనా… ఎందాకైనా ఎక్కడికైనా. ఇక్కడినుంచి వెళ్లిపోతే చాలు. ఎగిరిపోవాలి.. ప్రాణాలు పణంగా పెట్టయినా.. ప్రాణాలతో సహా ఎగిరిపోవాలి. ప్రాణాలే కావాలంటే, అక్కడే వుండొచ్చు. బతికుండాలంటే మాత్రం ఎగిరిపోవాలి. బతుకులో ఎంతోకొంత జీవితం మిగిలుండాలంటే...

భారీగా తగ్గిన కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసులు సుమారు ఐదు నెలల...

విద్యార్ధుల భవిష్యత్ కోసమే స్కూళ్ళు: సిఎం  

CM Jagan Dedicated 1st Phase Mana Badi Nadu Nedu To The Government School Students : విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే నేటి నుంచి స్కూళ్లు తెరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌...

Most Read