Tuesday, April 1, 2025
HomeTrending News

రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే – ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి

కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పొగుడుతూ బిజెపినీ తిట్టారని...అదంతా రాజకీయ ఎత్తుగడ అని కాంగ్రెస్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సీఎం కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో వచ్చేది హాంగ్...

కాన్పూర్ జిల్లా ఆక్రమణల తొలగింపులో అపశ్రుతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ దేహ‌త్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మ‌దౌలి గ్రామంలోకి సోమ‌వారం రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు.  గ్రామంలో ప్ర‌భుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నివాసాల‌ను, ఆల‌యాన్ని అధికారులు బుల్డోజ‌ర్ల‌తో కూల్చేశారు....

పొరుగు దేశాలతో చైనీయుల దుందుడుకు విధానాలు

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంటోంది. తైవాన్ గగనతలంపై రెండు డజన్ల చైనా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టడం అనుమానాలకు తావిస్తోంది. తైవాన్ జలసంధిలో అమెరికా - తైవాన్ సైనిక విన్యాసాలు...

రైతు బలవన్మరణం పై డిజిపికి పిర్యాదు

జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు గడ్డం జలపతి రెడ్డి బలవన్మరణానికి కారణమైన న్యాయవాది కొలుగూరి దామోదర్ రావు పై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి...

హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్

అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం (Human-...

సిఎం కొండగట్టు పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్బంగా రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి...

పోడు భూములపై కెసిఆర్ మోసపూరిత హామీలు- రేవంత్ రెడ్డి

“అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్యెల్యే రేగాకాంతారావుకు సవాల్ విరుతున్నా. పినపాక నియోజకవర్గంలో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూం ఉన్న గ్రామాల్లో బీఆరెస్...

మార్చిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’

ఇప్పటికే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో  ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చి 18 నుంచి...

వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూడాలి: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో మార్చి నాటికి 1.25 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 100 కొత్త సబ్ స్టేషన్లు...

హరిచందన్ తో సిఎం జగన్ భేటీ

ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ పై వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయన భార్య వైఎస్ భారతి మర్యాదపూర్వకంగా...

Most Read