Wednesday, April 23, 2025
HomeTrending News

విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు – మంత్రి తలసాని

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...

బ్యాక్ బోన్ తీసేస్తాం: జోగి రమేష్

మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మరింత సంక్షేమం, అభివృద్ధి ప్రతి గడపకూ చేరే దివ్యమైనదిగా నూతన సంవత్సరం ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆశాభావం వ్యక్తం...

తెలుగుదేశం అన్ స్టాపబుల్ : చంద్రబాబు

రాష్ట్రంలో అన్ని వర్గాలూ మానసిక క్షోభ అనుభవిస్తున్నాయని, ఆఖరికి మీడియాను కూడా సిఐడితో వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.  పోలీసుల అండ చూసుకుని వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. జగన్...

పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది – మహేందర్ రెడ్డి

పోలీస్ శాఖలో 36 సంవత్సరాలు  పని చేయడం సంతోషంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కి అభినందనలు తెలిపారు. అంజనికుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్...

యాదాద్రిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. బంగారు పుష్పాలతో... ఆలయ అర్చకులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రత్యేక...

గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ప్రారంభం అయింది. నేటి నుంచి జనవరి 19 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్​పీఎస్​సీ దరఖాస్తులు స్వీకరించనుంది. గ్రూప్-4 విభాగంలో...

అదీ వారి స్టైల్… : బాబు, పవన్ లపై జగన్ విసుర్లు

రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్ళు అయినా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్...

రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : బాబు హెచ్చరిక

రాష్ట్రంలో బీసీ నేతలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కూన రవి కుమార్ లాంటి నేతలను  అరెస్టు చేశారని, 72 ఏళ్ళ వయసులో అయ్యన్నపాత్రుడిపై ...

పశ్చిమ బెంగాల్లో వందేభారత్ రైలు ప్రారంభం

హౌరా – న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలు ఈ రోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి వర్చ్యువల్ విధానంలో గుజరాత్ నుంచి జెండా ఉపి ప్రారంభించారు. వారానికి ఆరు రోజులు రెండు నగరాల...

హిందూపురం, కర్నూలులో అమిత్ షా సభలు

జనవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కర్నూలు, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో జరిగే బహిరంగ...

Most Read