Thursday, April 24, 2025
HomeTrending News

రైతులపై వాలంటీర్ల పెత్తనం: బాబు

ఎవరు అడిగారని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, రైతులపై వాలంటీర్ల పెత్తనం ఏమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గతంలోనే తాము సింగిల్ విండో విధానం ద్వారా రైతులను ఆదుకున్నామని...

ఐటీలో ఏపీ స్థానం బాధాకరం: జీవీఎల్

ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం అట్టడుగుస్థాయిలో ఉండడం అత్యంత భాదాకరమని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఐటి అంటేనే ఆంధ్రప్రదేశ్ అని, ఎక్కుమంది నిపుణులు మన రాష్ట్రం నుంచే...

ఢిల్లీలో భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. బదర్‌పూర్ నుంచి ఢిల్లీలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఫరీదాబాద్ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న రాహుల్,...

కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారు – మంత్రి వేముల

కేసిఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని,కానీ కేసిఆర్ ఎవరో ఆపితే ఆగే వ్యక్తి కాదని ఆయనో శక్తి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఒక్కసారి అనుకుని బయలుదేరితే లక్ష్యాన్ని...

త‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదం…అయ్య‌ప్ప భ‌క్తుల మృతి

త‌మిళ‌నాడులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో శ‌బ‌రిమ‌ల భ‌క్తులు మ‌ర‌ణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భ‌క్తులు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అయ్య‌ప్ప భ‌క్తులు ప్రాణాలు...

దుబాయ్ లో 30 కోట్లు గెలుచుకున్న తెలంగాణ యువకుడు

దుబాయ్ లో తెలంగాణ యువకుడిని అదృష్టం వరించింది. ఎమిరేట్స్ డ్రాలో లాటరి తగలటంతో ఆ యువకుడి దశ తిరిగింది. ఉన్న ఊరిలో ఉపాధి లేక దుబాయ్ వెళ్ళిన ఆ యువకుడి జీవితం మారిపోయింది. ఒకటి...

గోదావరి నదిపై మరో రోడ్డు కం రైలు వంతెన : ఎంపీల వినతి

రాజమండ్రి-కొవ్వూరును కలుపుతూ నిర్మించిన రోడ్డు కం రైలు వంతెన ప్రస్తుతం జీర్ణావస్థకు చేరుకుని ప్రమాదపు అంచున ఉందని, దాని స్థానంలో మరో కొత్త రోడ్డు కం రైలు వంతెన నిర్మించవలసిందిగా రైల్వే శాఖ...

ఆయిల్ ఫామ్ విస్తరణకు బ్యాంకులు సహకరించాలి – మంత్రి హరీష్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్ హెచ్ జి (స్వయం సహాయక బృందాల) ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు....

ఈ స్పందన దేనికి సంకేతం: బాబు భావోద్వేగం

జగన్ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారని, గత ఎనికల్లో ఒక్క ఛాన్స్ మాయలో పడిపోయిన జనం ఈసారి చిత్తుగా  ఓడించి ఈ పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా...

ఇక్కడే నా రాజకీయం: జగన్

తనకు ఏపీ ఒక్కటే ప్రాధాన్యమని, ఇక్కడి ప్రజల పైనే తన మమకారం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో చెప్పారు. ఇటీవల చంద్రబాబు ఖమ్మం బహిరంగ సభ పై...

Most Read