Wednesday, April 23, 2025
HomeTrending News

తెలంగాణలో వరద నష్టం 1400 కోట్లు

రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాల పై ప్రాధమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1400 (పద్నాలుగు వందలు)...

తెలంగాణలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీకి సన్నాహాలు

రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ (నిర్మాణ రంగ యూనివర్సిటీ) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నదన్నారు.  బుధవారం మంత్రుల నివాస సముదాయంలో...

రెండు నెలల్లో మిగిలిన పోర్టులకూ భూమిపూజ

Ports: రాబోయే కాలంలో మన రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ లేదా ఒక పోర్టు గానీ  ఉండబోతుందని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

సంక్షేమం కోసమా? స్వార్ధం కోసమా: కేశవ్

Welfare-Debts:  రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం అనేది ఓ బూటకమని, సంక్షేమం ముగుసులో  ఆర్ధిక అరాచకానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఘాటుగా విమర్శించారు.  వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు అంచనాలు నాలుగు...

శ్రీలంక 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘె

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికలో బాగంగా ఈ రోజు పార్లమెంటులో దేశ ఎనిమిదవ అధ్యక్షుడి ఎన్నిక కోసం వోటింగ్ జరగగా పార్లమెంటు సభ్యులు విక్రమసింఘె వైపే...

ఉపాధి క‌ల్ప‌న అతి పెద్ద‌ స‌వాల్ : మంత్రి కేటీఆర్

నిరుద్యోగం అన్ని ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌గా మారిందని, అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్న‌ప్పుడే అంద‌రికీ ఉపాధి క‌ల్ప‌న సాధ్య‌మ‌వుతుంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళిత బంధును పుట్నాలు, బ‌ఠాణీల మాదిరిగా...

జీఎస్టీ రేట్లకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఆందోళన

జీఎస్టీ రేట్ల పెంపును నిరసిస్తూ ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపిలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు....

నాలుగో రౌండ్ లోను రిషి సునాక్ ఆధిక్యం

బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు వేస్తున్నారు. నాలుగో రౌండ్‌లో కూడా ఆయనే విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవికి ఇప్పటి వరకు నాలుగు...

భద్రాచలం ముంపు పాపం బీజేపీ దే: తెరాస

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక... తొలి రోజుల్లోనే బిజెపి తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసిందని తెరాస ఆరోపిస్తోంది. జూన్ 2, 2014 తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముందే, మోడీ ప్రభుత్వం తొట్ట తొలి కేబినెట్...

రామాయంపట్నం పోర్టు పనులకు శ్రీకారం

Port: రామాయపట్నం పోర్టు పనులను  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.  ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు  తెచ్చే సంకల్పంతో  ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి...

Most Read