Tuesday, March 25, 2025
HomeTrending News

నా వ్యాఖ్యలు వక్రీకరించారు: బాబు

Diversion: కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తాను పొత్తులపై మాట్లాడలేదని, ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలంతా కలిసి రావాలని, ప్రజా...

వరద కష్టాలు దూరం: అంబటి

Sangam Barrage: పెన్నా, సంగం బ్యారేజీలను సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి  అంబటి రాంబాబు వెల్లడించారు....

రాయగడలో విద్యార్థులకు కరోనా

ఒరిస్సాలోని రాయగడలో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు హాస్టల్స్ లో విద్యార్థులకు కోవిడ్ సోకటం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాయగడలోని అన్వేష వసతి గృహంలో 44 మందికి కరోనా సోకగా...

ఏమీ చేయలేరు: వేణుగోపాల కృష్ణ

No Dare: సిఎం వైఎస్  జగన్ కు జన బలం ఉందని, ఎంతమంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరని రాష్ట్ర బిసె సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల...

సాయుధ పోరాటంతోనే గుర్తింపు – మంత్రి జగదీష్

సాయుధ రైతాంగ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నైజాం నిరంకుశత్వపై మొదలైన తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటంగా మారి ఉధృత రూపం...

ఉక్రెయిన్ ను నాజీలతో పోల్చిన పుతిన్

1945లో నాజీలకు పట్టిన గతే ఉక్రెయిన్ కు పడుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్ హెచ్చరించారు.  అప్పుడు ప్రపంచ యుద్ధాన్ని గెలిచాం.ఇప్పుడు యుక్రెయిన్ ను గెలుస్తాం..వరల్డ్ వార్ తరహాలోనే యుక్రెయిన్ పై గెలుపు...

హిమాచల్ లో ఖలిస్తాన్ జెండాల కలకలం

శాసనసభ గోడలకు ఖలిస్తాన్ జెండాలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అసెంబ్లీ ప్రధాన గేటు దగ్గరే జెండాలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలోని సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు...

13న కేబినెట్ భేటీ

Cabinet Meet: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 13న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన, సచివాలయంలోని సిఎం   సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు భేటీ మొదలు...

హైద్రాబాద్ లో కాశీ పీఠాధిపతి మృతి

Jagadguru Yatiraj Charya : పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు యతిరాజ్ చార్య స్వామి 50 ఏళ్ల క్రితం కాశీ నుండి వచ్చి హైద్రబాద్ చాంద్రాయణగుట్ట లోని పురాతన జగ్గనాధ ఆలయంలో...

అద్భుతం జరుగుతుంది: పవన్ వ్యాఖ్యలు

Something happen: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల...

Most Read