Saturday, September 12, 2026
HomeTrending News

అగ్నిపథ్ పై ఆపోహలు..

Agnipath Scheme :అగ్నిపథ్‌పై దుష్ప్రచారం ద్వారా అశాంతినెలకొంది. తప్పుడు ప్రచారం కారణంగా ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు ఆందోళనకుగురై నిరసనలు చేస్తున్నారు. కేవలం నాలుగేళ్లు సర్వీస్‌లో ఉంచి ఆ తర్వాత...

కేసీఆర్‌ సర్కారుపై ట్విట్టర్‌లో రాహుల్‌ ఫైర్‌

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు సిల్లీగా ఉన్నాయనడం తెలంగాణ భవిష్యత్‌ పట్ల కేసీఆర్‌ ప్రభుత్వానికి ఉన్న లెక్కలేనితనానికి నిదర్శనమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల...

నాటికీ నేటికీ వన్నతగ్గని ఎల్ఐసి కట్టడం!

Lic Building Chennai : మద్రాసులో నా చిన్నప్పుడే కాదు ఇప్పటికీ గుర్తుకొచ్చే కట్టడాలలో మౌంట్ రోడ్డులోని ఎల్.ఐ.సి. LIC ఒకటి. ఈనాటి యువతరాన్ని ఎల్ఐసి కట్టడం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా...

కబ్జాలకు కేరాఫ్ మంత్రి పువ్వాడ.. షర్మిల విమర్శ

Sharmila Allegations : తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదని, ఇచ్చిన హామీలన్నీ మోసమేనని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. ఉద్యోగాలని మోసం.. నిరుద్యోగ భృతి...

పోలీసుల వైఖరితోనే ఉద్రిక్తత – రేవంత్ రెడ్డి

ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈడీ కేసులతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లను ఇబ్బంది పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు....

‘పది’పై ఆందోళన వద్దు: సిఎం జగన్

Don't Worry:  పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణతాశాతం రావడంపై  విచారించాల్సిన అవసరం లేదని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....

కాంగ్రెస్ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం

Congress Chalo Rajbhavan :  రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు రాజ్ భవన్ ముట్టడికి ప్ర‌య‌త్నించారు. మహిళా కాంగ్రెస్...

బీహార్లో వెల్లువెత్తిన నిరసనలు.. రైళ్ళు దగ్ధం

రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా బీహార్‌ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నవాడ, జహానాబాద్‌, ముంగర్‌,...

అరచేతిలో వైకుంఠం రేవంత్ నైజం – హరీష్ విమర్శ

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ(కోడంగల్) అభివృద్ధి చేయలేక పోయారని ప్రశ్నించారు. ఈ రోజు వికారాబాద్, నారాయణ్...

బైజూస్ తో ఒప్పందం : ప్రభుత్వ స్కూళ్ళలో ఎడ్యు-టెక్

Great Day: ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి  చదువుతున్న దాదాపు 32 లక్షల మంది విద్యార్ధులకు బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది....

Most Read