మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల క్రాక్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది....
దేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. జూన్ 21 నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుందని...
కొండ చరియలు విరిగి పడటంతో రిషికేశ్ – గంగోత్రి మధ్య జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర కాశి జిల్లా సునగడ్ దగ్గర జరిగిన ఈ ఘటనలో భారీ స్థాయిలో బండరాళ్ళు, మట్టి...
పాఠశాలను విద్యార్థి నుంచి వేరుచేసిన కరోనా అడ్డుగోడను తొలగించి.. గోడనే బ్లాక్ బోర్డ్ చేశారు.. కాకులు దూరని కారడవుల్లోని గిరిజన గూడాన్నే బడిగా మార్చారు.
అఆఇఈలకే పరిమితమైన పిల్లలకు అక్షరపాళయ్యారు. మొత్తంగా.. పోలీసంటే దుష్ట...
కరోనా మూడో దశపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమయ్యే మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను...
ఆంధ్రప్రదేశ్లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని, కానీ మరికొన్ని జిల్లాల్లో నియంత్రణలోకి రావాల్సి ఉందని అందుకే 11 తేదీ నుంచి మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ పొడిగించామని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య...
తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు. రమణతో టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన...
ఐపిఎల్-2021 సీజన్ సెప్టెంబర్ 19న తిరిగి మొదలుకానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 15న...
ఆనందయ్య కంటి మందు పంపిణీకి కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిచుక్కల మందుపై 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
కేంద్ర అయుష్ శాఖ, సిసిఆర్ఏఎస్ లు ఇచ్చిన నివేదికలు...
నెల్లూరులోని గొలగమూడి వెంకయ్య స్వామి గుడి సన్నిధిలో ఆనందయ్య మందు పంపిణీని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు...