Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జోన్ కు కట్టుబడి ఉన్నాం: రైల్వే మంత్రి స్పష్టం

రైల్వే జోన్ విషయంలో ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దని, జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని పనులూ పూర్తి...

గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో 20వేల ఉద్యోగాలు: సిఎం

పరిశ్రమలకు ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని అప్పుడే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు....

రైల్వే జోన్ రాకపోతే రాజీనామా : విజయసాయి

విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై నేడు రెండు దినపత్రికల్లో  వచ్చిన వార్తలను అయన తీవ్రంగా ఖండించారు....

రైల్వే జోన్ వచ్చి తీరుతుంది: సోము

విశాఖ రైల్వే జోన్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ ఇప్పటికే తయారు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు....

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు...

తిరుపతి గంగమ్మకు సిఎం జగన్ పూజలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ధర్మకర్తలు,...

స్వచ్ఛమైన పాలతోనే ఆరోగ్యం: సిఎం జగన్

స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని, ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని,  ఈ విషయంలో సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు...

ఉత్తరంధ్రపై మాట్లాడే హక్కు లేదు: అచ్చెన్న

అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. పాదయాత్రను  అడ్డుకునేందుకు అధికార వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని,...

కేంద్రంపై ఒత్తిడి తేవాలి: జగన్ కు కేవీపీ సూచన

పోలవరం ప్రాజెక్టుపై పక్క రాష్ట్రాలను ఒప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని  కాంగ్రెస్  సీనియర్ నేత, రాజ్య సభ మాజీ సభ్యులు డా....

టూరిజం డే వేడుకల్లో సిఎం

వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని  క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. టూరిజం శాఖ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ...

Most Read