Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే దాడి: అచ్చెన్నాయుడు

యువ గళం పాదయాత్ర సందర్భంగా నిన్న నారా లోకేష్ పై జరిగిన దాడి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రోద్భలంతోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ మేరకు...

నేడు యంత్రసేవా పథకం మెగా మేళా

వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు నగరం లోని చుట్టుగుంట సర్కిల్ లో జరిగే కార్యక్రమంలో ప్రారంభించనున్నారు. రూ.361.29...

ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే క్లాసులు

ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఐదు కొత్త ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ క‌ళాశాల‌లు ప్రారంభం కాబోతున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో ఈ క‌ళాశాల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌వుతాయ‌ని...

YS Jagan: టిడిపి మేనిఫెస్టో బిసిబిల్లా బాత్: సిఎం జగన్

తెలుగుదేశం నిర్వహించిన మహానాడును ఓ డ్రామా షో అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 27 ఏళ్ళ క్రితం తాము వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తిని ఇప్పుడు శక...

పెరిగిన ధరలు- తగ్గిన రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో ఇవాల్టి నుంచి భూముల ధరలు పెరుగుతున్నాయి. అర్బన్‌ ఏరియాలు, కొన్ని రూరల్‌ సెంటర్లలో కూడా ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కనీసం 29 నుంచి 31 శాతం ధర పెరగనుంది....

వచ్చే వారం రాష్ట్రంలో రుతుపవనాలు : సిఎస్

నైరుతి రుతుపవనాలు ఈ నెల 8 నాటికి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 4 నాటికి...

Sajjala: సిబిఐని ప్రభావితం చేస్తున్నారు: సజ్జల

వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తును కొంతమంది ప్రభావితం చేస్తున్నారని ప్రభుత సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ,  వారి కోణంలోనే సిబిఐ...

Kesineni: నా మనస్తత్వంతో సరిపడే ఏ పార్టీ అయినా ఓకే: నాని

తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు  కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తనకు ఓ ట్రాక్ రికార్డ్ ఉందని, అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తానని...

RK Roja: బాబు ఇచ్చినవి కాపీ హామీలు: రోజా విమర్శ

'చంద్రబాబు పిట్ట కథలకు, పచ్చ చానెళ్ళ కట్టు కథలకు పుట్టిన విషపుత్రిక...టిడిపి నిన్న విడుదల చేసిన ఛార్జ్ షీట్' అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. ఈ ఛార్జ్...

ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం :సత్య

పొత్తుల అంశాన్నితేల్చాల్సింది  బిజెపి కేంద్ర నాయకత్వమేనని, ఎన్నికల ముందు పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటుందని బిజెపి జాతీయ  కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు....

Most Read