Monday, April 28, 2025
HomeTrending News

మతం పేరుతో రాజకీయాలు…బడాబాబులకు మాఫీలు – కేటిఆర్ విమర్శ

నీళ్లు నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఏర్పడిన రాష్ట్రాన్ని.. ఎనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. కానీ... ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి... ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న...

అర్జెంటినా నుంచి భారత్ కు వంటనూనె

వచ్చే నెలలలో భారత్ లో జరిగే జి 20 సమావేశాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్జెంటినా ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ అర్జెంటినా విదేశాంగ మంత్రి...

వనరుల సద్వినియోగం జరగట్లేదు – సిఎం కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల...

ఎన్వీ రమణకు జర్నలిస్టుల కృతజ్ఞతలు

ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్...

చీఫ్ జస్టిస్ గా యు.యు లలిత్ ప్రమాణస్వీకారం

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి...

ఆ గ్రామాన్ని దారిలోకి తెచ్చిన చదరంగం

అది ఉత్తర కేరళలోని ఓ గ్రామం. పేరు మరోట్టిచల్. 1960, 70 దశకాల్లో ఆ ఊళ్ళో అధిక శాతం మంది మద్యం తాగుతూ అదే జీవితమని బతికేవారు. ఈ తాగుడు అలవాటుతో ఊళ్ళోనే...

సాఫ్ట్ స్కిల్స్ లో సరికొత్త అధ్యాయం: జగన్

రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ అందిస్తున్నామని, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను భూతద్దంలో పెట్టి మరీ చూసి వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

తెలంగాణలో 25 రాష్ట్రాల రైతు నేతలు

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారు క్షేత్ర స్థాయి పర్యటనకు బయలు...

అన్నా క్యాంటిన్ల పై ఎందుకు కోపం? బాబు ప్రశ్న

తమిళనాడులో జయలలిత చనిపోయినా ఆమె ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటిన్లు నడుపుతున్నారని, కానీ ఇక్కడ అన్నా క్యాంటిన్లపై జగన్ కు ఎందుకంత కోపమని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

నేను తెలంగాణ ఆడపడుచును – గవర్నర్ తమిళిసై

తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి...

Most Read