Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కమిటీ ఏర్పాటు చేయలేదు: పేర్ని నాని

EBC Nestam on 25th: ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం కమిటీ వేసినట్లు తనకు తెలియదని, తానూ మీడియాలోనే చూశానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు....

నిరూపిస్తే దేనికైనా సిద్ధం: కొడాలి సవాల్

Prove it: గుడివాడలో తనకు చెందిన కళ్యాణ మండపంలో కాసినో ఆడినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అవసరమైతే పెట్రోలు పోసుకొని తగలబెట్టుకుంటానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని...

పీఆర్సీ జీవోలకు కేబినేట్ ఆమోదం

ఉద్యోగుల కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలకు  రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచుతూ...

ఆవేశంతో నిర్ణయాలు వద్దు: మంత్రి నాని

ఉద్యోగులు భావోద్వేగంతో, ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలని, ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్ళవద్దని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)...

వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్ట్ : సిఎం జగన్

Airports in all districts: వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్టు అనేది ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని...

ఉద్యోగులు పునరాలోచన చేయాలి :శ్రీకాంత్ రెడ్డి

Reconsider on Strike: ఉద్యోగులను మోసం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వారిని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు....

చర్చలు జరపాలి: సోము డిమాండ్

We Support: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు చేసే పోరాటానికి బిజెపి సంపూర్ణ...

జూన్ నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీలు: సిఎం

Make it fast: జూన్‌ నాటికి డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్‌ ఫ్రమ్...

ఉద్యోగులు ఆలోచించాలి: సిఎస్ సూచన

Understand the Situation: రాష్ట్రంలో ఆదాయాలను, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పీఆర్సీ రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ అన్నారు....

ఉద్యోగుల పోరాటానికి మద్దతు: యనమల

We support: పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గంగా ఉందని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత...

Most Read